ప్రగతి భారతమ్ అధ్వరంలో , అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చింతపల్లి మండలం, చరపల్లి గ్రామం లోని హోమం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాధ్ అఘోర గారు మరియు శిష్యులు, ట్రస్టు చైర్మన్ శ్రీ T. రామకృష్ణ గారు మరియు కార్యదర్శి శ్రీ MBG నాయుడు గారు మరియు తదితరులు పాల్గొన్నారు














 

Comments